Asianet News TeluguAsianet News Telugu

మనసున్న మారాజులు...ఈ పోలీసులు...

కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక, పస్తులుంటున్న పేదలకు పోలీసులు ఆహారం అందించారు.

కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక, పస్తులుంటున్న పేదలకు పోలీసులు ఆహారం అందించారు. భిక్షాటన చేసేవారూ, గుడిసెల్లో ఉండేవారు, రోజువారీ కూలీలు లాక్ డౌన్ తో ఆకలితో పస్తులుండే పరిస్థితి రాకూడదని తమవంతుగా ఇలా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతీరోజూ ఇలాగే అందిస్తామని ఎవ్వరూ రోడ్లమీదికి రావద్దని తెలిపారు.