Asianet News TeluguAsianet News Telugu

video: పశువులు వ్యర్థాలతో తయారుచేసిన నూనెతో...

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లిలో దారుణం జరుగుతోంది. అలీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. కంపెనీ సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సబ్బుల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లిలో దారుణం జరుగుతోంది. అలీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. కంపెనీ సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సబ్బుల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.

Video Top Stories