Asianet News TeluguAsianet News Telugu

నీటి కష్టాలు తీర్చిన మిషన్ భగీరథ (వీడియో)

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ మీద ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు అధికారులతో పాటు గ్రామప్రజలు పాల్గొన్నారు. కెసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తమ నీటి కష్టాలు తీరాయని గ్రామస్తులు తెలిపారు. ఇంతకు ముందు మంచినీటికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమని ఇప్పుడా కష్టాలు గట్టెక్కాయని సంతోషం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ మీద ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు అధికారులతో పాటు గ్రామప్రజలు పాల్గొన్నారు. కెసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తమ నీటి కష్టాలు తీరాయని గ్రామస్తులు తెలిపారు. ఇంతకు ముందు మంచినీటికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమని ఇప్పుడా కష్టాలు గట్టెక్కాయని సంతోషం వ్యక్తం చేశారు.

Video Top Stories