Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్ : ఈ సారి చేప మందు పంపిణీ లేదు.. బత్తిని హరినాథ్ గౌడ్

ఉబ్బస వ్యాధి గ్రస్తులకు యేటా మృగశిరకార్తె సందర్భంగా ఉచితంగా చేసే చేపమందు పంపిణీ ఈ సారి లేదని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. 

ఉబ్బస వ్యాధి గ్రస్తులకు యేటా మృగశిరకార్తె సందర్భంగా ఉచితంగా చేసే చేపమందు పంపిణీ ఈ సారి లేదని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. తమ కుటుంబం 1845 నుండి చేపమందు పంపిణీ చేస్తుందని, మొదటిసారిగా ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా చేప ప్రసాదం పంపిణీని ఆపేశామని తెలిపారు. మా పేరుతో ఎవరైనా చేపమందు పంపిణీ చేస్తే అది ఫేక్ నమ్మొద్దని హరినాథ్ గౌడ్ కోరారు.