Bharat Bandh : రాబోయే రోజుల్లో మరిన్ని సమ్మెలుంటాయ్...
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని అలహాబాద్ బ్యాంక్, ఎల్ ఐసీ ఎంప్లాయిస్ నిరసన చేశారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.