నిజామాబాద్ లో కవితకు ఘనస్వాగతం
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ చేరుకున్న జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘనస్వాగతం లభించింది.
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ చేరుకున్న జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘనస్వాగతం లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా కవిత పోటీ చేయనున్నారు. నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్యలో కాంగ్రెస్ లో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో కవితకు అవకాశం దక్కింది. అయితే ఈ పదవీకాలం రెండేళ్లే ఉండబోతోంది.