Asianet News TeluguAsianet News Telugu

జువ్వాడి రత్నాకర్ రావుకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా, ధర్మపురిలో  మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మాజీ మంత్రి కి.శే. జువ్వాడి రత్నాకర్ రావు  సంస్మరణ సభ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. 

జగిత్యాల జిల్లా, ధర్మపురిలో  మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మాజీ మంత్రి కి.శే. జువ్వాడి రత్నాకర్ రావు  సంస్మరణ సభ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.