Asianet News TeluguAsianet News Telugu

వలసకూలీలకు 500, రేషన్ కార్డుదారులకు 1500 రూపాయలు.. రేపటినుండి పంపిణీ : తలసాని

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి ghmc పరిధిలోని mla లు, mlcలు, కార్పొరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి ghmc పరిధిలోని mla లు, mlcలు, కార్పొరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా నివారణ చర్యలు, వలస కార్మికులు, ఉచితంగా బియ్యం పంపిణీ అంశాలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. 

Video Top Stories