Asianet News TeluguAsianet News Telugu

Video news : తలసాని చేతులమీదుగా...రంగ సముద్రం చెరువులో...

తెలంగాణలో మత్య్సకారుల అభ్యున్నతికోసం చెరువుల్లో రొయ్యపిల్లల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. 

తెలంగాణలో మత్య్సకారుల అభ్యున్నతికోసం చెరువుల్లో రొయ్యపిల్లల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని రంగ సముద్రం చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రొయ్య పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Video Top Stories