Asianet News TeluguAsianet News Telugu

సనత్ నగర్ లో లబ్ది దారులకు చెక్కులు అందచేసిన మంత్రి తలసాని

షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ  లబ్ధిదారులకు మంజూరైన 27 మంది కి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. 

షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ  లబ్ధిదారులకు మంజూరైన 27 మంది కి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. పాల్గొన్న కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ.