థాయ్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతన్న 11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలకు 25 రాష్ట్రాల నుంచి 1,000 క్రీడాకారులు పాల్గొన్నారు.
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతన్న 11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలకు 25 రాష్ట్రాల నుంచి 1,000 క్రీడాకారులు పాల్గొన్నారు.