Asianet News TeluguAsianet News Telugu

మెదక్ లో కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం.. త్వరలోనే సర్థన చెక్ డ్యామ్ కు నీళ్లు..

మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తొలి ఫలితం మరి కొద్ది రోజుల్లో రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తొలి ఫలితం మరి కొద్ది రోజుల్లో రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో సర్దన చెక్ డ్యాంకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ విషయం తెలిపారు. మంజీర నదిపై చెక్ డ్యాంలు నిర్మించాలనేది 60 
యేళ్ల కల అని అన్నారు. కేసీఆర్ రైతు బిడ్డ అయినందునే ఈ కల నెరవేరుతోందని తెలిపారు. మంజీరా aనదిపై మొత్తం 15 చెక్ డ్యామ్ ల నిర్మాణం శరవేగంగా చేస్తామని తెలిపారు.

Video Top Stories