కాళేశ్వరం నీళ్లతో రైతుల కాల్లు కడుగుతున్నాడు కేసీఆర్.. గంగుల కమలాకర్
కరీంనగర్ లో నేడు రైతు వేదిక భవన భూమి పూజ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
కరీంనగర్ లో నేడు రైతు వేదిక భవన భూమి పూజ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు, పండుగ కావలి, కాళేశ్వరం జలాలతో బీడు భూములన్నీ సాగులోకి వస్తున్నాయన్నారు. రైతులు డిమాండ్ కు అనుగుణంగా పంటలు వేసుకోవాలి. రైతు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం...రైతును రాజును చేయడం కేసీఆర్ లక్ష్యం అన్నారు.