Asianet News TeluguAsianet News Telugu

జనగామ జిల్లాలో సిసిఐ ద్వారా పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

లింగాల ఘనపూర్  మండలం ఓం శాంతి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా పాలకుర్తి మండలానికి చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

లింగాల ఘనపూర్  మండలం ఓం శాంతి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా పాలకుర్తి మండలానికి చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే నేల పోగుల క్రాస్ రోడ్ లో గల వెంకట సాయి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా కొడకొండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని, చిల్పూరు మండలం రాజవరం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు .
 

Video Top Stories