Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ నుంచి శ్రీకాకుళం వరకు వలస కార్మికులు

గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులు విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరుకుంటున్నారు. 

గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులు విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి అవకాశం కలిగింది.