Asianet News TeluguAsianet News Telugu

మాగంటి గోపీనాథ్ దాతృత్వం..పేదలకు ఉచితభోజనం...

లాక్ డౌన్ నేపధ్యంలో పస్తులండే రోజుకూలీలు, పేదవాళ్ల కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉచిత భోజనపంపిణీ చేస్తున్నారు. 

లాక్ డౌన్ నేపధ్యంలో పస్తులండే రోజుకూలీలు, పేదవాళ్ల కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉచిత భోజనపంపిణీ చేస్తున్నారు. తన నియోజక వర్గంలోని యూసుఫ్ గూడలో  అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా  ఉచిత భోజనాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజే ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ 300 మందికి భోజనం అందించారు