Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ : నిత్యావసరాలు రేట్లు పెంచితే కఠినచర్యలు..మాగంటి గోపీనాథ్

లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్న కేసీఆర్ పిలుపుమేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నగరంలో పర్యటించారు.

లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్న కేసీఆర్ పిలుపుమేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నగరంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అభినందించారు. ఎర్రగడ్డ  రైతు బజార్ లో కూరగాయల విక్రయాలను
 పండ్ల  ధరలు అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు అమ్మొద్దని హెచ్చరించారు.