అవ్వా! బాగున్నవా?: కేటీఆర్ ఆత్మీయ పలకరింపు
అవ్వా! బాగున్నవా, పానం ఎట్లుంది అంటూ మంత్రి కేటీఆర్ ఓ వృదురాలిని ఆప్యాయంగా పలకరించాడు.
అవ్వా! బాగున్నవా, పానం ఎట్లుంది అంటూ మంత్రి కేటీఆర్ ఓ వృదురాలిని ఆప్యాయంగా పలకరించాడు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలసి బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామోహన్. కలెక్టర్ శ్వేతా మహంతి. పలువురు. ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 22 బస్తీ దవాఖనాలు అందుబాటులోకి వచ్చాయి.