Asianet News TeluguAsianet News Telugu

జనతా కర్ఫ్యూను పాటిస్తున్న జగిత్యాల ప్రజలు

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాతో పాటు జగిత్యాల పట్టణ ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి జనం స్వచ్ఛందంగా బయటకు రావడం మానేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్లు జనసంచారం లేక బోసిపోయాయి.