Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర, తెలంగాణ గొడవలు : కేటీఆర్ కు ఆంధ్ర బిజెపి నేత కౌంటర్ (వీడియో)

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసుంటే ఓర్చుకోలేరంటూ, నాగార్జున సాగర్, శ్రీశైలం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసుంటే ఓర్చుకోలేరంటూ, నాగార్జున సాగర్, శ్రీశైలం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు.