Asianet News TeluguAsianet News Telugu

మిషన్ భగీరథ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్ (వీడియో)

తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా ఇంజనీర్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఉద్యోగుల కుటుంబసభ్యులకు  ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించారు. భగీరథ ప్రధాన కార్యాలయంలో యశోదా హాస్పిటల్  ఆధ్వర్యంలో ఈ క్యాంపు నడుస్తోంది.

తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. భగీరథ ప్రధాన కార్యాలయంలో యశోదా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నడుస్తోంది.

నిత్యం ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేసిన తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా ఇంజనీర్స్ అసోసియేషన్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, పంచాయితీరాజ్ ఈ.ఎన్.సి సత్యనారాయణ రెడ్డితో పాటు భగీరథ చీఫ్ ఇంజనీర్లు, తెలంగాణ గ్రామీణ తాగునీటి సరాఫరా ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.