Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో చేరిన దివంగత కాంగ్రెస్ నేత బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి తో ముఖాముఖి

మెదక్ పార్లమెంటు స్థానం నుండి ఇందిరా గాంధీ ని గెలిపించడానికి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, శాయశక్తులను ఒడ్డి 2 లక్షల పైచిలుకు మెజారిటీ తో ఇందిర ను గెలిపించిన వ్యక్తి బాగారెడ్డి. 

మెదక్ పార్లమెంటు స్థానం నుండి ఇందిరా గాంధీ ని గెలిపించడానికి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, శాయశక్తులను ఒడ్డి 2 లక్షల పైచిలుకు మెజారిటీ తో ఇందిర ను గెలిపించిన వ్యక్తి బాగారెడ్డి. నాలుగుసార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ వాది. అలాంటి బాగారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన రాజకీయ ప్రస్థానం, కాషాయ కండువా కప్పుకోవడానికి కారణం వంటి అనేక అంశాలు ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మీకోసం...

Video Top Stories