Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధుల కుటుంబాలను ఆదుకొంటాం: ఈటల (వీడియో)

వేములవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు చనిపోయిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ప్రభుత్వమే చికిత్స అందిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.

వేములవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు చనిపోయిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ప్రభుత్వమే చికిత్స అందిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.