Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ నాటకాలను గమనించి దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు

రాష్ట్రంలోని రాక్షస పాలనకు చరమగీతం పాడేటువంటి చెంపపెట్టు తీర్పిది.

రాష్ట్రంలోని రాక్షస పాలనకు  చరమగీతం పాడేటువంటి చెంపపెట్టు తీర్పిది.దుబ్బాక ప్రజలకు, కార్యకర్తలు, వారి మార్గదర్శనం చేసిన నాయకులకు ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  అన్నారు .
 

Video Top Stories