Video news : జూలాజికల్ పార్క్లో మొక్కలు నాటిన బండా ప్రకాష్
రాజ్యసభ సభ్యుడు జోగినపెల్లి సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన డా. బండా ప్రకాశ్ హన్మకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్లో బుధవారం మొక్కలు నాటారు. అనంతరం మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. వీరిలో రాజ్యసభ డిప్యూటి స్పీకర్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్, మహారాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు వందనాచౌహాన్, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ సభ్యులు డా॥ సంజీవ్ కుమార్ సింగాని, పుదుచ్చేరి రాజ్యసభ సభ్యులు శ్రీ గోకుల్కిషన్ లకు గ్రీన్ ఛాలెంజ్ని ఇచ్చారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపెల్లి సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన డా. బండా ప్రకాశ్ హన్మకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్లో బుధవారం మొక్కలు నాటారు. అనంతరం మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. వీరిలో రాజ్యసభ డిప్యూటి స్పీకర్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్, మహారాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు వందనాచౌహాన్, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ సభ్యులు డా॥ సంజీవ్ కుమార్ సింగాని, పుదుచ్చేరి రాజ్యసభ సభ్యులు శ్రీ గోకుల్కిషన్ లకు గ్రీన్ ఛాలెంజ్ని ఇచ్చారు.