Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్ నగర్ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేకవార్డు

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావులు పరిశీలించారు. 

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోన వైరస్ పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. పుకార్లను నమ్మొద్దని, ఎవరైనా పుకార్లు పుట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.