Asianet News TeluguAsianet News Telugu

ఐసోలేషన్ వార్డు నుండి పారిపోయిన కరోనా పేషంట్.. సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డు నుంచి వేములవాడకు చెందిన వ్యక్తి పారిపోయాడు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డు నుంచి వేములవాడకు చెందిన వ్యక్తి పారిపోయాడు. ఇతన్ని  జియో ట్యాగింగ్ ద్వారా వేములవాడ వంతెనపై ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.