Asianet News TeluguAsianet News Telugu

KCR Sircilla Visit : గోదావరికి పూజలు చేసిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్,  మేడ్చల్, మల్కాజిగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ మిడ్ మానేరు చేరుకున్నారు. ఉదయం 10:30 సిద్దిపేట సిరిసిల్ల మీదుగా వేములవాడలో రాజన్నను కేసీఆర్ దర్శించుకున్నారు. సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి కేసీఆర్ పూజలు చేశారు.  వేదపండితులు గోదావరికి హారతి నిర్వహించారు.