Asianet News TeluguAsianet News Telugu

video news : గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చే సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం

సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం కింద కురసం గౌతమి హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన చిసియానో పిజ్జా కేంద్రాన్ని మంత్రులు కె.టి.ఆర్,సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పిజ్జా సెంటర్లలో పనిచేసే మా గిరిజన బిడ్డలు సీఎం కేసీఆర్ గారి ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం వల్ల నేడు ఆ పిజ్జా సెంటర్లకు యజమానులుగా మారారని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని అన్నారు.

సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం కింద కురసం గౌతమి హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన చిసియానో పిజ్జా కేంద్రాన్ని మంత్రులు కె.టి.ఆర్,సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పిజ్జా సెంటర్లలో పనిచేసే మా గిరిజన బిడ్డలు సీఎం కేసీఆర్ గారి ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం వల్ల నేడు ఆ పిజ్జా సెంటర్లకు యజమానులుగా మారారని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని అన్నారు.