నిరాడంబరంగా వినాయక చవితి ఉత్సవాలు,మొహర్రం వేడుకలు జరుపుకుందాం :మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కోవిద్-19 నిబంధన ప్రకారం ఇంట్లోనే వేడుకలను జరుపుకుందాం .
కోవిద్-19 నిబంధన ప్రకారం ఇంట్లోనే వేడుకలను జరుపుకుందాం .సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు వద్దు అని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం వేడుకలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు .