ఎపిలో తెలంగాణ బస్సు బోల్తా: డ్రైవర్, కండక్టర్ మృతి (వీడియో)
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం 65 నెంబర్ జాతీయ రహదారి పై నవాబుపేట వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం 65 నెంబర్ జాతీయ రహదారి పై నవాబుపేట వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.