Asianet News TeluguAsianet News Telugu

వర్షాలకు నష్టపోయిన రైతులకు మద్దతు ధర కోసం బీజేపీ ధర్నా

 పట్టణంలో  పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 

పట్టణంలో  పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సూచనతో సన్న రకం సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు.  ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు