Asianet News TeluguAsianet News Telugu

తనమానాన తాను పోతుంటే...వెనకనుండి వచ్చి..ప్రాణాలు తీసింది...

గురువారం పాలకుర్తి గుడి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

గురువారం పాలకుర్తి గుడి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని పాలకుర్తినుండి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బండిమీద వెడుతున్న రాయపర్తి మండల్ కిష్టాపురం విలేజ్ చెందిన మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ట్రీట్మెంట్ కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చగా, హాస్పటల్లో సిబ్బంది లేకపోవడంతో మహేందర్ మరణించాడు.