భక్తులు లేకుండా తొలిసారి భద్రాద్రి రాముడి పెళ్లి
కరోనావైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న నేపధ్యంలో శ్రీరామనవమినాడు భక్తులతో కిటకిటలాడే భద్రాచలం ఆలయం బోసిపోయింది.
కరోనావైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న నేపధ్యంలో శ్రీరామనవమినాడు భక్తులతో కిటకిటలాడే భద్రాచలం ఆలయం బోసిపోయింది. భద్రాద్రి సీతారామ ఆంజనేయస్వామి వారి దేవాలయం ప్రాగణంలోనే కళ్యాణం జరిపారు. దీంతో ఆరుబయట మొత్తం ఖాళీగా మారిపోయింది. భక్తులు లేకుండా ఇలా సీతారామకళ్యాణం జరగడం ఇదే తొలిసారి.