Asianet News TeluguAsianet News Telugu

మిషన్ భగీరథపై ప్రజా ప్రతినిధులకు అవగాహన (వీడియో)

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో మిషన్ భగీరథ పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నాడు ప్రారంభించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ నీటిశుద్దికేంద్రంలో ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. నీటి శుద్ది ప్రక్రియతో పాటు కలుషిత నీరు తాగడం వల్లే వచ్చే అనర్ధాలను ప్రజా ప్రతినిధులకు వివరించారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో మిషన్ భగీరథ పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నాడు ప్రారంభించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ నీటిశుద్దికేంద్రంలో ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. నీటి శుద్ది ప్రక్రియతో పాటు కలుషిత నీరు తాగడం వల్లే వచ్చే అనర్ధాలను ప్రజా ప్రతినిధులకు వివరించారు.