Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేతలే నాపై దాడి చేసింది: తెరాస ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

తనపై 100 మంది బీజేపీ నేతలు దాడికి దిద్దారన్నారు తెరాస ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. 

తనపై 100 మంది బీజేపీ నేతలు దాడికి దిద్దారన్నారు తెరాస ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సిద్దిపేటలోని ఒక హోటల్ లో బస చేస్తున్న ఆయనపై ఒక్కసారిగా 100మంది దాడికి దిగారు. ఆ వచ్చిన 100 మంది ముమ్మాటికి బీజేపీ కార్యకర్తలేనని ఆయన అన్నారు.