Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ ఉప ఎన్నిక: కేసీఆర్ ప్రతిపాదనకు తమిళిసై కొర్రీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్ లో పాగా వేయడానికి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ తమిళిసైకి సిఫార్సు చేశారు. అయితే, ఆ ఫైల్ ను తమిళిసై పెండింగులో పెట్టారు. దాంతో తమిళిసై కేసీఆర్ ను చిక్కుల్లో పడేయాలని చూస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.