video news : దేవేంద్ర ఫడ్నవీస్ కి శివసేన కార్యకర్తల ఝలక్...
ముంబైలో బాల్ థాకరే వర్థంతి సందర్భంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు.
ముంబైలో బాల్ థాకరే వర్థంతి సందర్భంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. తిరిగివెడుతున్న సమయంలో శివసేన కార్యకర్తలు ప్రభుత్వం ఎవరిది? శివసేనది అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.