Asianet News TeluguAsianet News Telugu

Video : మరణాలను నియంత్రించడం వారి బాధ్యతే : మినిస్టర్ ప్రతాప్ సింగ్

కోటా, డిస్ట్ ఇంచార్జ్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మరణాలను నియంత్రించడం ఆసుపత్రి, వైద్యులు, నర్సుల బాధ్యత అని తాము నమ్ముతున్నామన్నారు. 

కోటా, డిస్ట్ ఇంచార్జ్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మరణాలను నియంత్రించడం ఆసుపత్రి, వైద్యులు, నర్సుల బాధ్యత అని తాము నమ్ముతున్నామన్నారు. పరికరాల కొరత ఉంటే, మీరు దానిని కొనుగోలు చేసి ఉండాలి. మీ దగ్గర సుమారు ఆరు కోట్ల ఫండ్స్ ఉన్నాయి. అంత భారీ ఎక్వీప్ మెంట్ అవసరం అయితే లేదు కదా అన్నారు.