Asianet News TeluguAsianet News Telugu

గుడిసె వాసులకు ఆహారం.. కాన్పూర్ పోలీసుల ఔదార్యం...

లాక్ డౌన్ నేపధ్యంలో పనులులేక ఆకలితో అలమటించే పేదవారికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు.

లాక్ డౌన్ నేపధ్యంలో పనులులేక ఆకలితో అలమటించే పేదవారికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సహ్యోగ్ కింద కోవిద్19 సహాయబృందాలుగా ఏర్పడి ఆహారపంపిణీ చేస్తున్నారు. రోడ్డుపక్కన గుడిసెల్లో తలదాచుకునేవారికి ఆహారాన్నిందిస్తున్నారు.