Asianet News TeluguAsianet News Telugu

స్పెషల్ మ్యారేజ్ : రాజ్యాంగం మీద ప్రమాణం చేసీ..మేము జీవితకాలం కలిసే ఉంటాం...

ఫిబ్రవరి 16న మధ్యప్రదేశ్, సెహోర్లో ఓ జంట రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక్కటయ్యారు.

ఫిబ్రవరి 16న మధ్యప్రదేశ్, సెహోర్లో ఓ జంట రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకలో వధూవరులు హిందూ ఆచారాలు కాకుండా.. రాజ్యాంగ ప్రమాణం చేశారు. వధూవరులు మాత్రమే కాదు, అతిథులందరూ కూడా రాజ్యాంగ ప్రమాణం చేసి, దానిని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.