వేర్వేరు చోట్ల ఏనుగు దాడి..ఇద్దరు మృతి...
పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఓ ఏనుగు రెండు వేర్వేరు చోట్ల చేసిన దాడిలో ఓ మహిళ, ఓ పురుషుడు చనిపోయారు. అటవీశాఖ రంగంలోకి దిగి ఏనుగును పట్టుకున్నారు. అసన్సోల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.