Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. 

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. సబర్మతి ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి ట్రంప్ బృందం చేరుకుంది. అక్కడ ప్రధాని మోడీ వారికి ఘానా స్వాగతం పలికి అమిత్ షాను వారికి పరిచయం చేసారు.