Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం...ఆ పైన జండా ఆవిష్కరణ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల్లో మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్‌ఎస్ పత్రాలపై సీఎం కేసీఆర్  సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాష్‌రాజ్‌ హాజరయి శుభాకాంక్షలు తెలిపారు.