Asianet News TeluguAsianet News Telugu

video news : బస్టాండ్ లో గ్రైనెడ్ పేలి 19 మందికి గాయాలు

జమ్ముకాశ్మీర్ లోని ఓ బస్టాండులో టెర్రరిస్టులు గ్రైనెడ్లు పేల్చారు. జమ్ముకాశ్మీర్ సొపోర్ లోని ఓ బస్టాండ్ లో జరిగిన ఈ దారుణఘటనలో 19మంది గాయాలపాలయ్యారు.

జమ్ముకాశ్మీర్ లోని ఓ బస్టాండులో టెర్రరిస్టులు గ్రైనెడ్లు పేల్చారు. జమ్ముకాశ్మీర్ సొపోర్ లోని ఓ బస్టాండ్ లో జరిగిన ఈ దారుణఘటనలో 19మంది గాయాలపాలయ్యారు.