రాహుల్ ద్రవిడ్తో క్రికెట్ ఆడిన తమిళనాడు ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి రాహుల్ ద్రవిడ్తో క్రికెట్ ఆడారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి రాహుల్ ద్రవిడ్తో క్రికెట్ ఆడారు. సేలం వాలాపాడిలో సేలం క్రికెట్ ఫౌండేషన్ మైదానం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్బంగా హాజరైన తమిళనాడు సిఎం ఎడప్పాడి కె పళనిస్వామి రాహుల్ ద్రవిడ్తో క్రికెట్ ఆడుతున్నారు.