Asianet News TeluguAsianet News Telugu

యడియూరప్ప తలుపుతట్టిన అదృష్టం: కలిసొచ్చిన స్పీకర్ నిర్ణయం (వీడియో)

కర్నాటకలో రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి అవిశ్వాస పరీక్ష ఒక రోజుకు ముందే స్పీకర్  రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ లకు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. స్పీకర్ నిర్ణయం యడియూరప్పకు కలిసొచ్చింది. 

కర్నాటకలో రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి అవిశ్వాస పరీక్ష ఒక రోజుకు ముందే స్పీకర్  రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ లకు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. స్పీకర్ నిర్ణయం యడియూరప్పకు కలిసొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 207. మేజిక్ నంబర్ 204. బీజేపీకి ఉన్న శాసన సభ్యుల సంఖ్య 105. సో యడియూరప్ప విశ్వాస పరీక్షలో ఈజీగా గట్టెక్కుతారన్నమాట