Asianet News TeluguAsianet News Telugu

సముద్ర సేతు : మాల్దీవులనుండి 698 మంది భారతీయులు ఇంటికి...

కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన 698 మంది భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన 698 మంది భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ‘సముద్రసేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి మాలే నుండి భారతీయులను ఎక్కించుకున్న ఐఎస్ఎస్ జలాశ్వ బయలుదేరింది.