Asianet News TeluguAsianet News Telugu

జగన్నాథ రథయాత్ర: దివ్యమూర్తుల రథారోహణం

కరోనా నేపథ్యంలో ఈసారి రథయాత్రకు అవకాశం లేకుండా పోయింది. 

కరోనా నేపథ్యంలో ఈసారి రథయాత్రకు అవకాశం లేకుండా పోయింది. పూరిలో సైతం కర్ఫ్యూ విధించి నిబంధనల మధ్య రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని జగన్నాథ ఆలయం లోపలే ఆచారం కోసం అన్నట్టుగా రథాన్ని ఆలయ ప్రాంగణంలోనే తిప్పారు. ఇలా రథయాత్రను ప్రారంభించేముందు విగ్రహాలను రథాలమీదకు ఎలా ఎక్కిస్తున్నారో చూడండి.