Asianet News TeluguAsianet News Telugu

video news : కర్తార్ పూర్ కారిడార్...గురుద్వారాలో ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 500మంది యాత్రికులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ లు కూడా ఉన్నారు.  Prime Minister

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 500మంది యాత్రికులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ లు కూడా ఉన్నారు.  Prime Minister

Video Top Stories